ముస్లిం ఇంటికి నిప్పంటించకుండా కాపాడిన బీజేపీ కౌన్సిలర్‌
సాక్షి, న్యూఢిల్లీ:  దేశ రాజధానిలో జరుగుతున్న హింసాకాండ చల్లారటం లేదు.  సీఏఏ  వ్యతిరేక, అనుకూల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. ఈ క్రమంలో సోమవారం అర్ధరాత్రి కొందరు ముష్కరులు ఓ ముస్లిం ఇంటిని తగలబెట్టేందుకు ప్రయత్నించగా  బీజేపీ కౌన్సిలర్‌ వారిని అడ్డగించి ముస్లిం కుటుంబాన్ని కాపాడిన ఘటన ఉత్తర ఢిల్లీ…
వై .యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి  నియోజకవర్గంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలువై . *ముత్తుకూరు మండలం, పొలంరాజుగుంట తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలకృష్ణా రెడ్డి, నేలటూరు వేనాటి కృష్ణారెడ్డి మరియు శిఖరం నరహరి ఆధ్వర్యంలో వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కా…
21న సీఎం జగన్‌ ముమ్మిడివరంలో పర్యటన
21న సీఎం జగన్‌ ముమ్మిడివరంలో పర్యటన తూర్పుగోదావరి : గతంలో జీఎస్పీసీ గ్యాస్ అన్వేషణ కోసం13 మాసాలు సర్వే చేయడం వల్ల ముమ్మిడివరం నియోజకవర్గంలోని 16,780 మత్స్యకార కుటుంబాలకు ఉపాధి లేకుండా పోయిందని సోమవారం మంత్రి మోపిదేవి వెంకటరమణ అన్నారు. ఆయన జిల్లాలోని కాకినాడలో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 21న ప్రపంచ మత…